Monday, July 7, 2025

#kondavishweshwarreddy

జై శ్రీరాం స‌రిపోదు.. స‌మాజ సేవ చేయండి – కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి

ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి సొంత పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నాయ‌కుల‌కు , కార్య‌క‌ర్త‌ల‌కు దేశ భక్తి, దైవ భక్తి ఉంటే సరిపోద‌ని, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటే సరిపోద‌ని, సమాజ సేవ చేయాల‌ని వ్యాఖ్యానించారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే బీజేపీ పార్టీ ఎలా బలపడుతుంద‌ని...
- Advertisement -spot_img

Latest News

కేర‌ళ‌లో నిఫా వైర‌స్‌తో ఇద్ద‌రి మృతి

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెంద‌డం ఆందోళ‌న‌కు క‌లిగిస్తోంది. నిఫా వైరస్ సోకి రాష్ట్రంలో...
- Advertisement -spot_img