తెలంగాణ-ఛత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు భారీగా మోహరించారు. కర్రెగుట్టలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు వద్ద కొత్త సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ను ఐజీ త్రివిక్రమ్ ఐపీఎస్ ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతూ, తక్కువ సమయంలోనే కర్రెగుట్టలపై పట్టు సాధించామని, ఈ ప్రాంతాన్ని...
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు ఘనంగా నివాళులు...