కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల బాత్రూమ్లో రహస్య కెమెరాలు బయటపడిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అటెండర్ యాకుబ్ బాలికలపై లైంగిక దాడి చేసిన విషయాన్ని దాచిపెట్టిన ప్రిన్సిపాల్ కమలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను సస్పెండ్ చేసే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్...
కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అసభ్యకర ప్రవర్తన బయటపడింది. అటెండర్ యాకుబ్ పాషా తాకడం బాత్ రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీయడం ఏడాదిగా చేస్తున్నాడు. జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సఖి కౌన్సిలింగ్ ద్వారా కలెక్టర్ దారుణాలు తెలుసుకున్నారు. పోక్సో కేసు కావడంతో రహస్య విచారణ...
మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత...