పాక్లో భారత విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకో తెలుసా?
న్యూ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. విమానంలోని ఓ ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయాలనుకున్నారు. సమీపంలో ఉన్న పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయానికి సమాచారం పంపారు. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విమానాన్ని...
అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...