Tuesday, July 1, 2025

#highcourt

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఆల‌స్యంపై హైకోర్టు సీరియ‌స్‌

మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదంటూ తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాల పరిమితి ఈ ఏడాది మార్చి 25వ తేదీన ముగిసినా, ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి శ‌నివారం విచారించింది. తక్షణమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ తరపు...

స‌ర్పంచి ఎన్నిక‌ల‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్య‌లు చేసింది. సెప్టెంబర్‌ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు ఇచ్చిన‌ట్లు ధర్మాసనం తెలిపింది.కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేద‌ని హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖల‌య్యాయి. గతేడాది జనవరి 31తో...

అక్ర‌మ మైనింగ్ కేసులో గాలికి బెయిల్

ఓబులాపురం అక్ర‌మ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట ల‌భించింది. ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈయ‌న‌తో పాటు మ‌రో ముగ్గురికి ఈ కేసులో బెయిల్ ల‌భించింది. గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌ల‌కు బెయిల్ మంజూరైంది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన...

కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయ‌న‌పై న‌మోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారని...

వివాహేతర సంబంధం నేరం కాదు

ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పువివాహేతర సంబంధంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధం నేరం కాద‌ని ప్ర‌క‌టించింది. తన భార్య ప్రియుడిపై ఓ భ‌ర్త వేసిన కేసును కొట్టి వేస్తూ కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. ఈ నెల 17న ఈ కేసులో ప్రియుడికి విముక్తి కలిగించింది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ...
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -spot_img