కంచె గచ్చిబౌలి భూములపై దర్యాప్తు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచె గచ్చిబౌలి అడవి విధ్వంసం గురించి మీ ప్రసంగం విని...
నేడు కంచె గచ్చిబౌలిలోని హెచ్సీయూ భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ తీర్పుపై అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు సామాన్యుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఒక వైపు అవి వర్సిటీ భూములని విద్యార్థులు, ప్రభుత్వ భూమి అని సర్కార్ వాదిస్తున్నారు. అక్కడ అడవి లేదని, వినియోగంలో లేక చెట్లు పెరిగాయని సీఎం రేవంత్ రెడ్డి...
హెచ్సీయూ భూముల్లో కాంగ్రెస్ సర్కార్ వేల కోట్ల స్కామ్కు తెరతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హెచ్సీయూలో అడవికి ఉండే 0.4 క్యానపి లక్షణాలు ఉంటే అది ఎవరి భూమి అయినా అటవీ భూమి అవుద్దని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. కంచె గచ్చిబౌలి భూముల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం...
మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి...