Monday, January 26, 2026

#gujarat

గుజ‌రాత్ వంతెన ప్ర‌మాదంలో 16కు చేరిన‌ మృతులు

గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో పురాత‌న వంతెన కూలిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్ర‌స్తుతం మృతుల సంఖ్య 16కు చేరిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. కూలిన వంతెన పనికి రాదని ముందే హెచ్చరించినా అధికారులు ప‌ట్టించుకోలేద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 2021లోనే వంతెన స్థితి అధ్వానంగా మారిందని, వాహనాలను అనుమతించవద్దని హెచ్చరించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మృతుల...

గుజ‌రాత్‌లో కుప్ప‌కూలిన వంతెన

గుజ‌రాత్ రాష్ట్రంలోని వ‌డోద‌ర‌లో దారుణం జ‌రిగింది. ఓ పురాత‌న వంతెన ఒక్క‌సారిగా కుప్పకూలడంతో వంతెన పై నుంచి వెళ్తున్న‌ వాహనాలు నదిలో పడిపోయాయి. పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పుడు వంతెన‌పై ఉన్న‌ రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి.ఈ...
- Advertisement -spot_img

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -spot_img