గాజా యుద్ధం ప్రభావంతో అక్కడి ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మానవతా సహాయం కోసం ఏర్పడిన తొక్కిసలాట విషాదానికి దారితీసింది. గాజాలోని జికిమ్ క్రాసింగ్ వద్ద మానవతా సహాయం చేరుకున్న సమయంలో ఆహారం కోసం భారీగా జనం ఎగబడ్డారు. ఈ తొక్కిసలాటలో 48 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా, పదుల...