Friday, September 20, 2024

ED

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా?

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీంట్లో భాగంగా కవిత మందీమార్బలంతో హస్తినకు వెళ్లొచ్చారు. మహిళల దినోత్సవం కలసిరావడంతో పనిలోపనిగా అక్కడ దీక్ష కూడా...

కవిత మాస్టర్ స్కెచ్.. ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యపోయేలా..!

కవిత మాస్టర్ స్కెచ్.. ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యపోయేలా..! బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఫేమస్ అయిపోయారు. లిక్కర్ స్కామ్​ విచారణలో భాగంగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ ముందు హాజరయ్యేందుకు హస్తినకు చేరుకున్న కవిత మాస్టర్ స్కెచ్ చూసి జాతీయ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. దేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్​ సహా తమను...
- Advertisement -spot_img

Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -spot_img