టాలీవుడ్ జేజమ్మ అనుష్క 40 యాక్సిడెంట్లకు కారణమైంది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. ఏకండా ఆమె సినిమా డైరెక్ట్ చేసిన క్రిష్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విషయం ఏంటంటే… అల్లు అర్జున్, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'వేదం' సినిమా విడుదలై ఇటీవల 15 ఏళ్లు...