Tuesday, October 21, 2025

#covid

కరోనాతో ఇద్దరు మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి ప్ర‌జ‌ల‌పై పంజా విసురుతోంది. దేశంలో ఇటీవ‌ల క‌రోనా కేసులు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో క‌రోనాతో రెండు మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మహారాష్ట్ర థానేలో 21 ఏళ్ల యువకుడు, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందారు. దేశంలో పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా...

మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా

ప్ర‌పంచాన్ని భ‌య‌పెట్టిన మ‌హ‌మ్మారి క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కొత్త‌గా 257 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భార‌త్‌తో పాటు ప‌లు దేశాల్లో కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల న‌మోదైన కేసుల్లో...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img