Wednesday, November 19, 2025

#busaccident

కర్నూలు బస్సు ప్రమాదం దర్యాప్తుకు 16 బృందాలు

కర్నూలు జిల్లాలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆరుగురు చొప్పున, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున, ఒడిశా, బిహార్ నుంచి...

కర్నూలు బస్సు దుర్ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఇరువురు నాయకులు, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఎక్స్ వేదికగా స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ఈ ఘటన విషాదకరమని, గాయపడినవారు...

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం: 19 మంది సజీవ దహనం

కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన భయంకర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు సమీపంలో బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బైక్ ఇంధన ట్యాంక్ పేలడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో బైకర్‌తో సహా 20...
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img