Monday, January 26, 2026

#brs

ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్‌, బీఆర్ఎస్ డ్రామా

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఘటన వివాదంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు శనివారం ఈ కేసుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా దారితప్పించడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలసి పనిచేస్తున్నాయన్నారు. ఈ వ్యవహారం రాజ్యాంగ ఉల్లంఘన అని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, కేసు...

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే వాదనలు నూటికి నూరుపాళ్లూ అవాస్తవం,” అని కవిత స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగినప్పటికీ, అక్కడి నుంచి ఇప్పటివరకు 5,657 టీఎంసీల...
- Advertisement -spot_img

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -spot_img