గుజరాత్లోని వడోదరలో పురాతన వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 16కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. కూలిన వంతెన పనికి రాదని ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2021లోనే వంతెన స్థితి అధ్వానంగా మారిందని, వాహనాలను అనుమతించవద్దని హెచ్చరించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...