Tuesday, October 21, 2025

#bridgeaccident

గుజ‌రాత్ వంతెన ప్ర‌మాదంలో 16కు చేరిన‌ మృతులు

గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో పురాత‌న వంతెన కూలిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్ర‌స్తుతం మృతుల సంఖ్య 16కు చేరిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. కూలిన వంతెన పనికి రాదని ముందే హెచ్చరించినా అధికారులు ప‌ట్టించుకోలేద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 2021లోనే వంతెన స్థితి అధ్వానంగా మారిందని, వాహనాలను అనుమతించవద్దని హెచ్చరించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మృతుల...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img