గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో చైనీస్ తైపీ బాక్సర్పై 5-0తో ఘన విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత నిఖత్ గెలుచుకున్న తొలి అంతర్జాతీయ పతకం ఇది. మినాక్షి, ప్రీతి పవార్, అరుంధతి, నూపుర్...
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు ఘనంగా నివాళులు...