కవిత మాస్టర్ స్కెచ్.. ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యపోయేలా..!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఫేమస్ అయిపోయారు. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యేందుకు హస్తినకు చేరుకున్న కవిత మాస్టర్ స్కెచ్ చూసి జాతీయ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. దేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సహా తమను...
దేశంలో బంగారం ధరలు కొండెక్కిపోతున్నాయి. రోజురోజుకీ సామాన్యులకు అందన్నంత స్థాయికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధర కేవలం గత తొమ్మిది నెలల కాలంలోనే రూ.22,000...