కాళేశ్వరం రిపోర్టుపై ప్రధాన చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రధాన చర్చ జరగనుంది. రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఈ రిపోర్టును ఆమోదించగా, 600 పేజీలకు పైగా ఉన్న పూర్తి నివేదికను సభలో సభ్యులకు అందజేయనున్నారు. అన్ని పార్టీల...