Monday, April 14, 2025

#andhrapradesh

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు పార్టీ నేత‌లు పాల్గొన్నారు. ఈమేర‌కు ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఓ పోస్టు చేశారు. ‘సామాజిక...

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సిద్ధమ‌వుతున్న ఏపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వరలో ఎన్నికల మోత మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచనలు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని నీలం సాహ్ని ఆదేశించారు. ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, పోలీస్ బలగాలు, ఎలక్ట్రోరల్...

ఏపీ అంగన్వాడీల్లో కొత్త మెనూ

ఏపీ ప్ర‌భుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలకు వచ్చే 3-6 ఏళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయనుంది. వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్ రైస్‌, అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అందించనుంది....

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల తేదీ ఫిక్స్

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీని అధికారులు ఖరారు చేశారు. ఈనెల 22న ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్ల‌డించారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు 3,500 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు...

నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

నేటి నుంచి ఈ నెల 12 వరకు మూడు రోజుల పాటు తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేవిధంగా ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. స్వామివారికి వసంత ఋతువులో జరిగే ఉత్సవం కాబట్టి 'వసంతోత్సవ'మని పేరు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపటి తిరుప్పావడ...

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా నేత‌లో జ‌గ‌న్ భేటీ

వైసీసీపీ అధినేత వైయ‌స్‌ జగన్ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వ‌హించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలపై ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి,...

ఇక‌ ప్రజల వద్దకే పాస్ పోర్ట్ సేవలు

ఏపీ ప్ర‌జ‌ల‌కు అధికారులు శుభ‌వార్త చెప్పారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం ఇంటి వద్దే పాస్ పోర్ట్ సేవలు అందించేందుకు 'మొబైల్ వ్యాన్'ను సిద్ధం చేశారు. ఈ వ్యాన్ ఏ రోజు ఏయే ప్రాంతాల్లో ప్రయాణిస్తుందో వెబ్ సైటులో వివ‌రంగా ఉంచుతారు. దాన్ని బట్టి స్లాట్ బుక్ చేసుకునే వారికి వారి ప్రాంతంలోనే సర్టిఫికెట్ల...

కూట‌మి ప్ర‌భుత్వ రాక్ష‌సానందం – ఎంపీ అవినాష్ రెడ్డి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌భుత్వం వైసీపీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌లు ఇబ్బందులు పెడుతూ రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో వైసీపీ కేడర్‌ను నాశ‌నం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేత‌ల‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తున్నార‌న్నారు. వైసీపీ అధికారంలోకి...
- Advertisement -spot_img

Latest News

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...
- Advertisement -spot_img