Saturday, May 31, 2025

#andhrapradesh

టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఫెయిల్ – వైయ‌స్ జ‌గ‌న్

సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేష్ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యార‌ని మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విమ‌ర్శించారు. కూట‌మి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. ప్ర‌భుత్వ‌ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి...

మెగా డీఎస్సీకి స‌ర్వం సిద్ధం

ఏపీలో మెగా డీఎస్సీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. సీఎం చంద్రబాబు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు మొద‌టి సంత‌కం మెగా డీఎస్సీపైన పెట్టిన సంగ‌తి తెలిసిందే. కాగా, జూన్ 6 నుంచి జూలై 6 వరకు డీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వహించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌లు ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో జ‌రుగ‌నున్నాయి. మొదట టీజీటీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. చివ‌ర‌లో ఎస్జీటీలకు...

వ‌ల్ల‌భ‌నేని వంశీకి అస్వ‌స్థ‌త‌

కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని జైలులో అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. ఆయ‌న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న‌ నేపథ్యంలో నేడు ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యులు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంశీ భార్య‌ పంజశ్రీకి ఆస్ప‌త్రికి చేరుకున్నారు. కాగా, ఆమెను...

రాష్ట్రంలో అప్ర‌క‌టిత‌ ఎమ‌ర్జెన్సీ

రాష్ట్రంలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ న‌డుస్తోంద‌ని వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింస‌లు పెట్టార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కే ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. దాచేపల్లి పోలీసులు...

కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి పోలీసులు షాకిచ్చారు. ఆయ‌న‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. కొడాలి నాని పాస్‌పోర్టును సైతం సీజ్ చేశారు. ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు డీజీపీకి...

ఏపీలో కోవిడ్ కేసుల క‌ల‌క‌లం

దేశంలో ప‌లు చోట్ల‌ కోవిడ్ కేసులు న‌మోదు అవుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే 200ల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇద్ద‌రు కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో మృతి చెందారు. కాగా, తాజాగా ఏపీలో కోవిడ్ కేసులు న‌మోద‌వ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. విశాఖప‌ట్నంలోని పిఠాపురం కాలనీలో ఓ మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ప్రజలు...

ఎక్స్ లో జ‌గ‌న్ సంచ‌ల‌న పోస్ట్

ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా సంచ‌ల‌న పోస్ట్ చేశారు. మీడియా స‌మావేశంలో కూట‌మి ప్ర‌భుత్వం, సీఎం చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం జాతీయ మీడియా సంస్థ‌ల‌ను ట్యాగ్ చేస్తూ ఆయ‌న చేసిన పోస్టు వైర‌ల్‌గా మారింది. ఈరోజు ప్రెస్ మీట్ లో, మన రాష్ట్రం...

ఏపీకి కుంకీ ఏనుగులు.. ప‌వ‌న్‌కు లోకేశ్ అభినంద‌న‌లు

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ఏనుగులతో పంట న‌ష్ట‌పోతున్న రైతుల‌కు స‌హాయ‌క‌రంగా ఉండేందుకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కుంకీ ఏనుగుల‌ను తీసుకొచ్చేందుకు కృషి చేసిన సంగ‌తి తెలిసిందే. దీని కోసం గ‌తంలో ఆయ‌న క‌ర్ణాట‌క‌కు వెళ్లి, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై కుంకీ ఏనుగులను ఇవ్వాల‌ని కోరారు. ఈ మేర‌కు ఆరు...

నూత‌న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన ప‌వ‌న్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా "మన ఊరు - మాటామంతి" అనే పేరుతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంతో ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవాని...

హామీలు ఎగ్గొట్టి దోపిడీ పాల‌న

కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి, దోపిడీ పాల‌న సాగిస్తోంద‌ని ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జ‌గ‌న్‌ మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ చంద్ర‌బాబుతో పాటు ఎల్లో మీడియాపై యుద్ధం చేస్తున్న‌ట్లు వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు...
- Advertisement -spot_img

Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -spot_img