Monday, April 14, 2025

హృదయ విదారకం: సైకిల్‌పై తల్లి మృతదేహంతో 15 కి. మీ.

Must Read

తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బాలన్ అనే వ్యక్తి తన తల్లి శివగామి మృతదేహాన్ని సైకిల్‌పై 15 కి. మీ తీసుకెళ్లడం అందరితో కన్నీళ్లు పెట్టించింది. నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. ఆమె మరణించిన తరువాత తల్లి మృతదేహాన్ని సైకిల్‌పై జాగ్రత్తగా తీసుకెళుతున్న దృశ్యం చూపరుల హృదయాలను కలచివేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -