Tuesday, July 1, 2025

సినిమా టికెట్ల ధరల పెంపుపై విచారణ వాయిదా

Must Read

సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గేమ్ ఛేంజర్ సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. అర్ధరాత్రి 1:30 గంటల నుంచి ఉదయం 8:40 గంటల మధ్య ఎలాంటి షోలకు అనుమతి లేదని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -