Sunday, June 1, 2025

సిడ్నీ టెస్టుకు వరుణుడి ముప్పు

Must Read

BGTలో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా మ‌ధ్య చివరి టెస్టు సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అంతరాయం క‌లిగించే అవ‌కాశ‌ముందని వెదర్ రిపోర్టు తెలిపింది. దీంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌ భారత్‌కు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిందే. BGT సిరీస్‌లో 1-2తో IND వెనుకబడి ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -