Sunday, June 1, 2025

మళ్లీ విఫలమైన కోహ్లీ.. విమర్శలు

Must Read

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కీలకమైన ఐదో టెస్టులోనూ విరాట్ కేవలం 17 పరుగులే చేసి ఔటయ్యాడు. నిర్లక్ష్యంగా ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని వెంటాడిన కోహ్లీ.. స్లిప్ లో దొరికిపోయాడు. దీంతో కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా.. కోహ్లీని కూడా తప్పిస్తే బాగుండేదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -