Monday, October 20, 2025

గద్దర్‌కు బరాబర్ పద్మశ్రీ ఇవ్వం: బండి సంజయ్

Must Read

ప్రజా కవి గద్దర్‌పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ పద్మశ్రీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఎందరో బీజేపీ నేతలను చంపిన వారిలో గద్దర్ కూడా ఒకరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గద్దర్‌కు పద్మశ్రీ బరాబర్ ఇవ్వబోమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలకు పేర్లను పంపితే కేంద్రం పరిశీలిస్తుందని తెలిపారు. అర్హులకే పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిందని తేల్చి చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -