Tuesday, July 1, 2025

అమిత్ షా పర్యటనతో ఏపీ బీజేపీలో జోష్?

Must Read

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్రాభివృద్ధికి చేపడుతున్న చర్యలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. అంతర్గత విబేధాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమిత్ షాతో భేటీ అనంతరం బీజేపీలో జోష్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -