Wednesday, November 19, 2025

జమ్మూక‌శ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి

Must Read

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్, జమ్మూకాశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని స్పష్టం చేశారు. 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ చర్చలో ఆయన పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించారు. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ సైనిక ఆక్రమణ, అణచివేత, వనరుల దోపిడీని ఖండిస్తూ, జమ్మూకాశ్మీర్ ప్రజలు తమ హక్కులను వినియోగించుకుంటున్నారని తెలిపారు. భారతదేశం వసుదైక కుటుంబం సిద్ధాంతానికి కట్టుబడి, ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూస్తుందని, అందరికీ న్యాయం, గౌరవం, శ్రేయస్సు కల్పించాలని కోరుకుంటుందని వివరించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -