Wednesday, November 19, 2025

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు

Must Read

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్ బిజినెస్‌లపై ఆదాయపు పన్ను శాఖ మరోసారి దాడులు చేసింది. పాతబస్తీలోని పిస్తా హౌస్, షా గౌస్ హోటల్స్ ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో 15 చోట్ల సోదాలు జరిగాయి. పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ మస్తాన్ నివాసాల్లోనూ దాడులు కొనసాగాయి. ఏటా వందల కోట్ల టర్నోవర్ ఉన్న ఈ హోటల్స్ రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య భారీ తేడా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. హవాలా లావాదేవీలు, నకిలీ బిల్లులు, అనుమానస్పద ట్రాన్సాక్షన్లు ఆరోపణలు వెలుగుచూశాయి. మస్తాన్ ఇంట్లోనే నాలుగు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -