Wednesday, July 2, 2025

రోహిత్, కోహ్లీల రిటైర్మెంట్‌పై గంభీర్ స్పందన

Must Read

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ‘నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై మాట్లాడాను. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. వారు బలమైన ఆటగాళ్లు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు వారు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అరంగేట్రం చేసిన ఆటగాడైనా.. 100 టెస్టులు ఆడిన ప్లేయరైనా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాను. కేవలం బుమ్రా లేకపోవడం వల్లే సానుకూల ఫలితం రాలేదని నేను చెప్పను. గెలిచే అవకాశాలొచ్చాయి’ అని గంభీర్ చెప్పుకొచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -