Wednesday, February 5, 2025

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరు మార్పు

Must Read

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. ఈ పథకానికి కేంద్రమాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేరు వచ్చేలా మార్పులు చేయాలని నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయంతో నీటిపారుదల శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ పథకానికి ‘ఎస్. జైపాల్‌రెడ్డి పీఆర్ఎల్ఐ’ (పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం) పేరును పెట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

సింగర్ ముద్దు వివాదంపై చిన్మయి కామెంట్స్

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -