Tuesday, October 21, 2025

కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి

Must Read

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఆదేశించింది. తాజాగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కేజ్రీవాల్‌ను విచారించేందుకు అంగీకరించడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -