Sunday, June 1, 2025

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరు మార్పు

Must Read

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. ఈ పథకానికి కేంద్రమాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేరు వచ్చేలా మార్పులు చేయాలని నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయంతో నీటిపారుదల శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ పథకానికి ‘ఎస్. జైపాల్‌రెడ్డి పీఆర్ఎల్ఐ’ (పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం) పేరును పెట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -