Monday, December 29, 2025

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి గుడ్‌న్యూస్

Must Read

ఖమ్మం జిల్లా కుసుమంచిలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు తప్పక అందుతుందని హామీ ఇచ్చారు. రాబోయే నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -